ETV Bharat / state

Farmers Agitation at Velugodu: సాగునీరు ఇవ్వాలని వెలుగోడులో రైతుల ఆందోళన

Farmers Agitation for water at velugodu: రబీలో తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వెలుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

author img

By

Published : Jan 8, 2022, 4:38 PM IST

Farmers Agitation for irrigation water at velugodu
సాగునీరు ఇవ్వాలని వెలుగోడులో రైతుల ధర్నా
సాగునీరు ఇవ్వాలని.. వెలుగోడులో రైతుల ధర్నా

Farmers Agitation for irrigation water at velugodu: కర్నూలు జిల్లా వెలుగోడులో తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రబీలో తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మొదటిలో సాగునీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు ఇవ్వకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

ఈ మేరకు వెలుగోడులో నిర్వహించిన బహిరంగ సభకు రైతులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో వెలుగోడు జలాశయం వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన నిరనసకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి..

chandra babu kuppam tour: ఎస్సీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం : బాబు

సాగునీరు ఇవ్వాలని.. వెలుగోడులో రైతుల ధర్నా

Farmers Agitation for irrigation water at velugodu: కర్నూలు జిల్లా వెలుగోడులో తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రబీలో తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మొదటిలో సాగునీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు ఇవ్వకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

ఈ మేరకు వెలుగోడులో నిర్వహించిన బహిరంగ సభకు రైతులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో వెలుగోడు జలాశయం వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన నిరనసకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి..

chandra babu kuppam tour: ఎస్సీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం : బాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.