ETV Bharat / state

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

author img

By

Published : Apr 17, 2021, 7:22 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.

Construction worker died
భవన నిర్మాణ కార్మికుడు మృతి

ఆదోనిలో విద్యుదాఘాతంతో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. కల్లుబావికి చెందిన ఈరన్న.. భాస్కర్ రెడ్డి కాలనీలో కొత్త ఇంటికి సెంట్రింగ్​ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆదోనిలో విద్యుదాఘాతంతో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. కల్లుబావికి చెందిన ఈరన్న.. భాస్కర్ రెడ్డి కాలనీలో కొత్త ఇంటికి సెంట్రింగ్​ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండీ.. యథేచ్ఛగా దొంగ ఓట్లు.. తిరుపతి ఓటర్ల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.