ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

కృష్ణా జిల్లాలో ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని నాలి గ్రామానికి చెందిన రమణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Mar 21, 2021, 9:56 PM IST

women died at nali in krishna district
అనుమానస్పదంగా మహిళ మృతి

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాలి గ్రామంలో పంట కాలువకు నీళ్లు వచ్చే తూములో పడి మహిళ మృతి చెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతురాలిని నంబూరి రమణగా గుర్తించారు. రమణతో ఆమె భర్త ముత్యాలు గొడవ పడటం చూశామని గ్రామస్థులు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాలి గ్రామంలో పంట కాలువకు నీళ్లు వచ్చే తూములో పడి మహిళ మృతి చెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతురాలిని నంబూరి రమణగా గుర్తించారు. రమణతో ఆమె భర్త ముత్యాలు గొడవ పడటం చూశామని గ్రామస్థులు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

దొంగ అరెస్టు..రూ.18 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.