ETV Bharat / state

రొయ్యల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా- డ్రైవర్​కు గాయాలు

author img

By

Published : Jul 9, 2020, 8:17 PM IST

భీమవరం నుంచి రేపల్లె వైపు రొయ్యల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం వద్ద పంట కాలవలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలు అయ్యాయి.

vehicle carrying shrimp load was rolled driver injured
రొయ్యల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా- డ్రైవర్ కు గాయాలు

భీమవరం నుంచి రేపల్లె వైపు రొయ్యల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం వద్ద పంట కాలవలోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలు అయ్యాయి.

వాహనంలో తీసుకువెళుతున్న రొయ్యలు కిందపడి పాడైపోయాయి. 216ఎ జాతీయ రహదారిపై ఇదే ప్రాంతంలో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రదేశం యాక్సిడెంట్ జోన్ అని, నిదానంగా వెళ్లాలని సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

భీమవరం నుంచి రేపల్లె వైపు రొయ్యల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం వద్ద పంట కాలవలోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలు అయ్యాయి.

వాహనంలో తీసుకువెళుతున్న రొయ్యలు కిందపడి పాడైపోయాయి. 216ఎ జాతీయ రహదారిపై ఇదే ప్రాంతంలో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రదేశం యాక్సిడెంట్ జోన్ అని, నిదానంగా వెళ్లాలని సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి: విజయవాడలో భారీగా ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.