ETV Bharat / state

నకిలీ పురుగులమందుల ముఠా గుట్టురట్టు

గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ పెస్టిసైడ్స్ దందాను కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్​ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నకిలీ ఉత్పత్తులను తయారు చేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ముఠా ఆటకట్టించిన విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి .

author img

By

Published : Jun 24, 2020, 1:38 PM IST

task force police seized duplicate  pesticides  in vijayawada
విజయవాడలో నకిలీ పురుగులమందుల ముఠా గుట్టురట్టు
నకిలీ పురుగుల మందుల ముఠా గుట్టురట్టు

గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ పెస్టిసైడ్స్ దందాను కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్​ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి నాలుగున్నర కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ పురుగుల మందులు ,రసాయన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. సిన్ జెంటా ఆగ్రో కెమికల్ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఉన్న నకిలీ ఉత్పత్తులను ఓ ముఠా తయారు చేస్తోంది. గుంటూరు జిల్లా పెదకాకాని కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారాన్ని వారు కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి. ఈనెల 26న విజయవాడలో భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీ

నకిలీ పురుగుల మందుల ముఠా గుట్టురట్టు

గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ పెస్టిసైడ్స్ దందాను కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్​ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి నాలుగున్నర కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ పురుగుల మందులు ,రసాయన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. సిన్ జెంటా ఆగ్రో కెమికల్ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఉన్న నకిలీ ఉత్పత్తులను ఓ ముఠా తయారు చేస్తోంది. గుంటూరు జిల్లా పెదకాకాని కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారాన్ని వారు కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి. ఈనెల 26న విజయవాడలో భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.