ETV Bharat / state

'ఏ ప్రాతిపదికన డివిజన్లను విభజించారో చెప్పాలి'

విజయవాడ నగరపాలక సంస్థ డివిజన్ల పెంపు, విభజనపై కార్పొరేటర్లు, ఇంఛార్జ్​లతో సమావేశమైన తెదేపా ఎంపీ కేశినేని నాని ... గ్రామ వాలంటీర్లు సర్వేల్లో ప్రజలను కులాల గురించి అడగటంపై తెదేపా తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

author img

By

Published : Jan 20, 2020, 6:36 AM IST

తెదేపా ఎంపీ కేశినేని నాని
తెదేపా ఎంపీ కేశినేని నాని

విజయవాడ నగరంలోని కార్పొరేటర్లు,ఇంఛార్జ్​లతో తెదేపా ఎంపీ కేశినేని నాని సమావేశమయ్యారు.డివిజన్ల విభజన, పెంపును సమస్యాత్మకంగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. నగర అభివృద్ధిని,జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా డివిజన్లను విభజించారన్నారు. గ్రామ వాలంటీర్లు సర్వేల్లో ప్రజలను కులాల గురించి అడగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. అధికారులు ఏ ప్రాతిపదికన డివిజన్లను విభజించారో చెప్పాలని ప్రశ్నించారు. కులాల ప్రాతిపదికన చేసిన డివిజన్లను తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

తెదేపా ఎంపీ కేశినేని నాని

విజయవాడ నగరంలోని కార్పొరేటర్లు,ఇంఛార్జ్​లతో తెదేపా ఎంపీ కేశినేని నాని సమావేశమయ్యారు.డివిజన్ల విభజన, పెంపును సమస్యాత్మకంగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. నగర అభివృద్ధిని,జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా డివిజన్లను విభజించారన్నారు. గ్రామ వాలంటీర్లు సర్వేల్లో ప్రజలను కులాల గురించి అడగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. అధికారులు ఏ ప్రాతిపదికన డివిజన్లను విభజించారో చెప్పాలని ప్రశ్నించారు. కులాల ప్రాతిపదికన చేసిన డివిజన్లను తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

తెదేపా ఎంపీ కేశినేని నాని

ఇవీ చదవండి

రాయపూడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్​పైకి ఎక్కి రైతుల ఆందోళన

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.