ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కృష్ణాజిల్లా చిల్లకల్లులో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Sep 8, 2019, 5:27 PM IST

అక్రమంగా తరలిస్తోన్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తోన్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కృష్ణాజిల్లా చిల్లకలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... షేరుమహమ్మద్ పేట నుంచి నందిగామకు కారులో తరలిస్తున్న 7 క్వింటళ్ల బియ్యాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

ఇవీ చూడండి-వేణుగోపాల స్వామి..నీ హూండీకి లేదయ్యా హామీ..!

అక్రమంగా తరలిస్తోన్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కృష్ణాజిల్లా చిల్లకలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... షేరుమహమ్మద్ పేట నుంచి నందిగామకు కారులో తరలిస్తున్న 7 క్వింటళ్ల బియ్యాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

ఇవీ చూడండి-వేణుగోపాల స్వామి..నీ హూండీకి లేదయ్యా హామీ..!

Intro:AP_cdp_48_08_vybhavanga_baaba ramdev_jayanthi_Av_Ap100
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేటలో మార్వాడీ ఆరాధ్య దైవం బాబా రాందేవ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబా రాందేవ్ చిత్రపటంతో రాజంపేట పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. మార్వాడీలు రంగులు చల్లుకుంటూ చిందులేస్తూ సందడిగా ఊరేగింపులో పాల్గొన్నారు. మార్వాడీలు విష్ణు సమాజ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.



Body:వైభవంగా బాబా రాందేవ్ జయంతి


Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.