ETV Bharat / state

యాస్ తుపానుపై సీఎం దిశానిర్దేశం.. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం

author img

By

Published : May 26, 2021, 4:42 AM IST

Updated : May 26, 2021, 4:34 PM IST

యాస్ తుపాను అతి తీవ్రంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యస్ తుపానుపై సీఎం దిశానిర్దేశం.. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం
యస్ తుపానుపై సీఎం దిశానిర్దేశం.. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం

యాస్‌ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

'అప్రమత్తంగా ఉండాలి'

అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జగన్‌ సూచించారు. శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. మూడు జిల్లాల్లో పరిస్థితులను సీఎంకు వివరించారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా, ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

యాస్‌ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

'అప్రమత్తంగా ఉండాలి'

అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జగన్‌ సూచించారు. శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. మూడు జిల్లాల్లో పరిస్థితులను సీఎంకు వివరించారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా, ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఇవీ చూడండి:

నేడు తీరం దాటనున్న అతి తీవ్ర తుపాను యాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హెచ్చరికలు

Last Updated : May 26, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.