ETV Bharat / state

అవనిగడ్డలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి - Abdul Kalam Jayanti celebrated in Avanigadda

కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి విగ్రహానికి పూలమాలవేసి మండలి బుద్ధ ప్రసాద్ నివాళులు అర్పించారు.

Abdul Kalam Jayanti celebrated in Avanigadda
అవనిగడ్డలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి
author img

By

Published : Oct 15, 2020, 8:42 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి విగ్రహానికి పూలమాలవేసి మండలి బుద్ధప్రసాద్ నివాళులు అర్పించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడమే కలాంకు అందించే నిజమైన నివాళని ఆయన అన్నారు. మానవ తప్పిదాల వల్లే తరచూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నామన్నారు. యువత పర్యావరణ చట్టాలపై అవగాహన పెంచుకొని… పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఆదిశగా విద్యావంతులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి విగ్రహానికి పూలమాలవేసి మండలి బుద్ధప్రసాద్ నివాళులు అర్పించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడమే కలాంకు అందించే నిజమైన నివాళని ఆయన అన్నారు. మానవ తప్పిదాల వల్లే తరచూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నామన్నారు. యువత పర్యావరణ చట్టాలపై అవగాహన పెంచుకొని… పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఆదిశగా విద్యావంతులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.

ఇవీ చదవండి: నీట మునిగిన పంటలను పరిశీలించిన సీపీఎం నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.