కళాశాల మైదానంలో ఆ కళాశాల క్యాటీన్ యజమాని కుమారుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
కళాశాల మైదానంలో ఆ కళాశాల క్యాటీన్ యజమాని కుమారుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
కళాశాల మైదానంలో ఆ కళాశాల క్యాటీన్ యజమాని కుమారుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: