ETV Bharat / state

చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్ కళాశాల క్యాంటీన్ యజమాని కుమారుడు కాలేజ్ గ్రౌండ్​లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

author img

By

Published : Dec 22, 2020, 3:25 PM IST

A man was stabbed to death on a college ground in Jaggayyapeta, Krishna district
చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి

కళాశాల మైదానంలో ఆ కళాశాల క్యాటీన్​ యజమాని కుమారుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కాలేజ్ గ్రౌండ్​లో జరిగింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

కళాశాల మైదానంలో ఆ కళాశాల క్యాటీన్​ యజమాని కుమారుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కాలేజ్ గ్రౌండ్​లో జరిగింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

అనుమానంతో భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.