ETV Bharat / state

ప్రతిపక్షం గూటికి వైకాపా నేతలు... తెదేపాలో తొలి చేరిక

రాష్ట్రంలో అధికార పార్టీ వైకాపాకు షాక్ తగిలింది. ఆ పార్టీ రెబల్​ నేత దొన్ను దొర చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఎన్నికలు ముగిశాక తెదేపాలోకి ఇదే తొలి వలస. అరకులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని దొన్నుదొర అన్నారు.

author img

By

Published : Sep 4, 2019, 4:43 PM IST

దొన్ను దొర
తెదేపాలోకి కొత్తనీరు

గడచిన ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన దొన్ను దొర తెదేపాలో చేరారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్​లు, ఎంపీటీసీలు గుంటూరులో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపాపై చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు ఇసుక డాన్​ల వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు మళ్లిస్తూ..ప్రజల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను కావాలనే మూసివేశారని ధ్వజమెత్తారు. జగన్​ తనతోపాటు రాష్ట్ర ప్రజల్నీ మోసం చేశారని దొన్నుదొర విమర్శించారు. అరకులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతా సమష్టిగా పార్టీ కోసం పని చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన దొన్నుదొర ఓట్లు దక్కించుకోవడంలో రెండో స్థానంలో ఉన్నారు.

తెదేపాలోకి కొత్తనీరు

గడచిన ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన దొన్ను దొర తెదేపాలో చేరారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్​లు, ఎంపీటీసీలు గుంటూరులో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపాపై చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు ఇసుక డాన్​ల వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు మళ్లిస్తూ..ప్రజల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను కావాలనే మూసివేశారని ధ్వజమెత్తారు. జగన్​ తనతోపాటు రాష్ట్ర ప్రజల్నీ మోసం చేశారని దొన్నుదొర విమర్శించారు. అరకులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతా సమష్టిగా పార్టీ కోసం పని చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన దొన్నుదొర ఓట్లు దక్కించుకోవడంలో రెండో స్థానంలో ఉన్నారు.

Intro:ap_vja_29_04_iiit_class_lu_prarambam_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. ఆనందోత్సాహాల నడుమ త్రిబుల్ ఐటీ కాంపస్ లోని 2019 సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు తరగతులలో బోధన ప్రారంభమైంది. రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ నందు నేడు తరగతులు ప్రారంభించారు నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్లోని సీటు సంపాదించి మంచి ప్రతిభ తో చదువు కొనసాగించి ఇంజనీరింగ్ విద్య నందు ఏ వన్ గ్రేట్ అందుకోవడం తో పాటు మంచి ఉద్యోగులుగా క్యాంపస్ నుండి బయటకు వస్తానని విద్యార్థులు తమ మనోభావాల్ని తెలియజేస్తున్నారు ఇంత గొప్ప విశ్వవిద్యాలయంలోని త్రిబుల్ ఐటీ లో తమ పిల్లలకు సీట్లు లభించడం ఒక అదృష్టమని ఇక్కడ చదువుతో పాటుగా భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించడం మరొక అదృష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు మొత్తంగా త్రిబుల్ ఐటీ క్యాంపస్ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కోలాహలంగా మారింది. బైట్స్. 1)2) విద్యార్థులు. 3)4) విద్యార్థుల తల్లిదండ్రులు. { కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:2019 బాచ్ కు నూజివీడు త్రిబుల్ ఐటీ లో క్లాసులు ప్రారంభం


Conclusion:2019 బ్యాచ్ కు త్రిబుల్ ఐటీ లో క్లాసులు ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.