ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​.. పొగాకు ఉత్పత్తి 88 మిలియన్ కేజీలకు కుదింపు

author img

By

Published : Apr 23, 2020, 5:37 PM IST

కర్ణాటకలో 2020 - 21 సంవత్సరానికి పొగాకు ఉత్పత్తిని 88 మిలియన్​ కేజీలకు తగ్గిస్తూ పొగాకు బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్​ నేపథ్యంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించాలని రైతులు, వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రకటన చేశారు.

Tobacco board meeting at guntur
గుంటూరులో పొగాకు బోర్డు సమావేశం

కర్ణాటకలో 2020-21 సంవత్సరానికి పొగాకు ఉత్పత్తిని 99 నుంచి 88 మిలియన్ కేజీలకు తగ్గించారు. గుంటూరులో సమావేశమైన పొగాకు బోర్డు 150వ పాలకవర్గ సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించాలని రైతులు, రైతు ప్రతినిధులు, వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో మొదలవనున్న పొగాకు కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు సభ్యులు సూచించారు. సమావేశంలో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు, ఈడీ సునీత, కార్యదర్శి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

కర్ణాటకలో 2020-21 సంవత్సరానికి పొగాకు ఉత్పత్తిని 99 నుంచి 88 మిలియన్ కేజీలకు తగ్గించారు. గుంటూరులో సమావేశమైన పొగాకు బోర్డు 150వ పాలకవర్గ సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించాలని రైతులు, రైతు ప్రతినిధులు, వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో మొదలవనున్న పొగాకు కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు సభ్యులు సూచించారు. సమావేశంలో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు, ఈడీ సునీత, కార్యదర్శి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

చిలకలూరిపేటలో నాటుసారా అమ్మకాలు.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.