ETV Bharat / state

గుంటూరులో మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి వర్ధంతి - దూళిపాళ్ల వర్థంతి వేడుకలు

మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 26వ వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిపారు. తెదేపా నేతలు వృద్ధులు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు.

మాజీ మంత్రి దూళిపాళ్ల వర్థంతి వేడుకలు
మాజీ మంత్రి దూళిపాళ్ల వర్థంతి వేడుకలు
author img

By

Published : Jan 24, 2020, 5:12 PM IST

గుంటూరులో మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి వర్ధంతి

మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి 26వ వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో వృద్ధులు, వికలాంగులకు మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్య పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... వీరయ్యచౌదరి మరణం తెదేపాకు తీరని లోటని వ్యాఖ్యానించారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని మాకినేని గుర్తుచేసుకున్నారు.

గుంటూరులో మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి వర్ధంతి

మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి 26వ వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో వృద్ధులు, వికలాంగులకు మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్య పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... వీరయ్యచౌదరి మరణం తెదేపాకు తీరని లోటని వ్యాఖ్యానించారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని మాకినేని గుర్తుచేసుకున్నారు.

ఇదీచదవండి

ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో సీఎం జగన్​ పర్యటన

AP_GNT_22_24_EX_MINISTER_DULIPALLA_VERAIAH_VARDANTHANI_AV_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR యాంకర్....మాజీ మంత్రి దూళిపాళ్ల వీరయ్య చౌదరి వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. వీరయ్య చౌదరి 26వ వర్ధంతి పురస్కరించుకుని గుంటూరు నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పండ్ల పంపిణీ చేశారు. వృద్దలకు, మానిసిక వికలాంగులకు ఆయన పండ్లు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, నసిర్ అహ్మద్ పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దూళిపాళ్ల వీరయ్య చౌదరి లేని లోటు పార్టీకి తీరని లోటు అని మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య అన్నారు. వీరయ్య చౌదరితో ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. విజువల్స్...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.