ETV Bharat / state

'ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలి'

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు కలిసి పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Oct 20, 2019, 2:58 PM IST

ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలి
ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలి

ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉపాధ్యాయ సంఘాలు అనుసంధానకర్తగా ఉండాలని మంత్రి సురేశ్ అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏపీటీఎఫ్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి విద్యా రెగ్యులేటరీ కమిషన్ వేసినట్లు మంత్రి సురేష్ గుర్తు చేశారు. విద్యారంగం సమస్యల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలి

ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉపాధ్యాయ సంఘాలు అనుసంధానకర్తగా ఉండాలని మంత్రి సురేశ్ అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏపీటీఎఫ్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి విద్యా రెగ్యులేటరీ కమిషన్ వేసినట్లు మంత్రి సురేష్ గుర్తు చేశారు. విద్యారంగం సమస్యల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Paris (France), Oct 18 (ANI): Financial Action Task Force President Xiangmin Liu on October 18 expressed serious concerns over the lack of progress made by Pakistan to address its terror financing risks. He stated that Pakistan could be formally blacklisted by the global terror funding and money laundering watchdog FATF if it does not swiftly act against terror funding by February 2020."Pak needs to do more and faster. Pak's failure to fulfil FATF global standards, issue we take very seriously. If by February 2020, Pakistan doesn't make significant progress, it could be formally put in the 'Black List," said FATF President.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.