ETV Bharat / state

మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్‌పై కేసు నమోదు

author img

By

Published : Apr 15, 2021, 12:39 PM IST

మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్‌పై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు.

case filed on Ex Judge Shravan Kumar on Ambedkar birth anniversary rally
మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్‌పై కేసు నమోదు

జైభీమ్‌ యాక్సిస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్‌పై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు.

బుధవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా.. దళిత సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో జై భీమ్ సమర భేరికి కార్యాచరణ రూపొందించారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. నగరంలోని మార్కెట్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్​ అంబేడ్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

జైభీమ్‌ యాక్సిస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్‌పై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు.

బుధవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా.. దళిత సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో జై భీమ్ సమర భేరికి కార్యాచరణ రూపొందించారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. నగరంలోని మార్కెట్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్​ అంబేడ్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి: త్వరలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు : మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.