ETV Bharat / state

గోదావరి తీరాన సందర్శకుల సందడి

గోదావరి వరదను చూసేందుకు ప్రజలు తీరానికి భారీగా తరలివస్తున్నారు. సందర్శకులతో వివిధ ఘాట్ల వద్ద రాజమహేంద్రవరం కోలాహలంగా మారింది

author img

By

Published : Aug 11, 2019, 10:06 PM IST

Updated : Aug 12, 2019, 12:01 AM IST

visitors-flocking-to-see-the-godavari-floods-in-east-godavari-disrtict
గోదావరి తీరాన సందర్శకుల సందడి

ఇటీవల గోదావరిలో వచ్చిన వరదకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి ఉద్ధృతిని చూసేందుకు సందర్శకులు బారులు తీరుతున్నారు. రాజమహేంద్రవరంలోని వివిధ ఘాట్లు పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. పుష్కరఘాట్‌, సరస్వతీ ఘాట్‌, గౌతమీఘాట్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ రద్దీగా మారాయి. గోదారమ్మను తమ చరవాణిల్లో బంధించి, స్వీయచిత్రాలు తీసుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు.

ఇది చూడండి:వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

గోదావరి తీరాన సందర్శకుల సందడి

ఇటీవల గోదావరిలో వచ్చిన వరదకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి ఉద్ధృతిని చూసేందుకు సందర్శకులు బారులు తీరుతున్నారు. రాజమహేంద్రవరంలోని వివిధ ఘాట్లు పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. పుష్కరఘాట్‌, సరస్వతీ ఘాట్‌, గౌతమీఘాట్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ రద్దీగా మారాయి. గోదారమ్మను తమ చరవాణిల్లో బంధించి, స్వీయచిత్రాలు తీసుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు.

ఇది చూడండి:వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

Intro:రాష్ట్రంలో హిందూ దేవాలయాల పట్ల వివక్ష చూపుతున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో రెండు రోజులపాటు విద్యార్థులు, ధార్మిక సంస్థల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఆదివారం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధార్మిక సంస్థల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. హిందూ దేవాలయాల నుంచి ఏడున్నర శాతం ఆదాయాలను ప్రభుత్వం వసూలు చేస్తుండగా వాటిని ఇతర కార్యక్రమాలకు మళ్ళించడం అన్యాయమన్నారు. ముఖ్యంగా హిందూ దేవాలయాల అర్చకులను కాదని చర్చిలు , మసీదులు నిర్వహించే పాస్టర్లు తదితరులకు వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి అనడం దారుణమన్నారు. హిందూ దేవాలయాల పట్ల వివక్ష చేరకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాశ్మీర్లో 370 అధికరణ రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు . భవిష్యత్తులో కామన్ సివిల్ కోడ్ దేశానికి అవసరమని సత్య రవి కుమార్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులతో మాట్లాడుతూ దేశభక్తి అలవర్చుకోవాలని నాటి త్యాగధనుల ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.


Body:నరసన్నపేట


Conclusion:9440319788
Last Updated : Aug 12, 2019, 12:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.