ETV Bharat / state

'నివాసయోగ్యం కాని ఇళ్ల స్థలాలు మాకొద్దు'

author img

By

Published : Dec 4, 2020, 5:41 PM IST

పలుమార్లు చెప్పినా వినకుండా నివాసయోగ్యం కాని స్థలాలను తమకు ఇస్తున్నారంటూ.. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు మహిళలు ఆందోళన చేపట్టారు. మరోచోట తమకు స్థలాలు కేటాయించాలని నినాదాలు చేశారు.

villagers protest
నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు నివాసానికి పనికి రావంటూ.. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉప్పలపాడు మహిళలు నిరసనకు దిగారు. మండలంలోని ఉప్పలపాడు, మల్లేపల్లి, గండేపల్లి గ్రామాల్లో ఇళ్లస్థలాలను.. పోలవరం కాలువపై ఇస్తున్నారని ఆరోపించారు. అక్కడి భూమి నివాసానికి పనికిరాదని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని లబ్ధిదారులు పేర్కొన్నారు. మరోచోట స్థలాలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు నివాసానికి పనికి రావంటూ.. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉప్పలపాడు మహిళలు నిరసనకు దిగారు. మండలంలోని ఉప్పలపాడు, మల్లేపల్లి, గండేపల్లి గ్రామాల్లో ఇళ్లస్థలాలను.. పోలవరం కాలువపై ఇస్తున్నారని ఆరోపించారు. అక్కడి భూమి నివాసానికి పనికిరాదని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని లబ్ధిదారులు పేర్కొన్నారు. మరోచోట స్థలాలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లాలో.. నిర్లక్ష్యం నడుమ టిడ్కో గృహాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.