ETV Bharat / state

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎంపీ భరత్

రాజమహేంద్రవరంలోని మోరంపూడి కూడలిలో సుమారు 600 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరకులను ఎంపీ మార్గాని భరత్ పంపిణీ చేశారు. ప్రజలంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించాలని సామాజిక బాధ్యతగా మెలగాలని కోరారు.

author img

By

Published : Apr 21, 2020, 4:04 PM IST

essential commodities by mp bharat
నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్న ఎంపీ భరత్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మోరంపూడి కూడలిలో 600 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరకులను ఎంపీ మార్గాని భరత్ పంపిణీ చేశారు. ఆటో కార్మికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. లాక్​డౌన్ కారణంగా ఆటో కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారని వారికి సాయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ వివరించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మోరంపూడి కూడలిలో 600 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరకులను ఎంపీ మార్గాని భరత్ పంపిణీ చేశారు. ఆటో కార్మికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. లాక్​డౌన్ కారణంగా ఆటో కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారని వారికి సాయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ వివరించారు.

ఇదీ చూడండి: బ్యాంకుల వద్ద కనిపించని భౌతిక దూరం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.