ETV Bharat / state

''మాకు పరిహారం ఇంకా అందలేదు.. ఎప్పుడిస్తారు?'' - తూర్పుగోదావరి కలెక్టర్​ను కలిసిన బోటు ప్రమాద బాధితులు

గోదావరిలో బోటు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమకు ఇంకా అందలేదంటూ తెలంగాణకు చెందిన పలువురు.. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్​ను కలిశారు.

కలెక్టర్​ను కలిసిన బోటు ప్రమాద బాధితులు
author img

By

Published : Oct 11, 2019, 9:11 PM IST

కలెక్టర్​ను కలిసిన బోటు ప్రమాద బాధితులు

గోదావరి బోటు ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన తెలంగాణలోని వరంగల్ జిల్లా వాసులు.. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్​ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదని తెలిపారు. ఈ ఘటనలో తమ బంధువులు 15 మంది యాత్రకు రాగా, 9 మంది మృతిచెందారని తెలిపారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమవగా... మరో ముగ్గురు గల్లంతయ్యారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారికి ధైర్యం చెప్పిన కలెక్టర్.. ప్రస్తుతం ధృవపత్రాల పరిశీలన జరుగుతోందని బదులిచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల కాగానే.. పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

కలెక్టర్​ను కలిసిన బోటు ప్రమాద బాధితులు

గోదావరి బోటు ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన తెలంగాణలోని వరంగల్ జిల్లా వాసులు.. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్​ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదని తెలిపారు. ఈ ఘటనలో తమ బంధువులు 15 మంది యాత్రకు రాగా, 9 మంది మృతిచెందారని తెలిపారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమవగా... మరో ముగ్గురు గల్లంతయ్యారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారికి ధైర్యం చెప్పిన కలెక్టర్.. ప్రస్తుతం ధృవపత్రాల పరిశీలన జరుగుతోందని బదులిచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల కాగానే.. పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

ముక్కు మూసుకుంటేనే.. చదువు సాగేది!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.