ETV Bharat / state

'నెగిటివ్‌ వస్తేనే... హోం క్వారంటైన్​కు అనుమతి'

author img

By

Published : May 14, 2020, 9:17 AM IST

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. 35 మంది కోలుకున్నారని వివరించారు

east godavri district  Collector conference on corona
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆంక్షల సడలింపుల నేపథ్యంలో జిల్లాలోకి వస్తున్న వారిని క్వారంటైన్‌కు పంపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

నెగిటివ్‌ వస్తేనే హోం క్వారంటైన్‌కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. 35 మంది కోలుకున్నారని వివరించారు.

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆంక్షల సడలింపుల నేపథ్యంలో జిల్లాలోకి వస్తున్న వారిని క్వారంటైన్‌కు పంపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

నెగిటివ్‌ వస్తేనే హోం క్వారంటైన్‌కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. 35 మంది కోలుకున్నారని వివరించారు.

ఇదీ చూడండి:

జగ్గంపేటలో శిరపు రాజశేఖరరెడ్డి వర్థంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.