ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహ కూల్చివేతను నిరసిస్తూ దళితుల ఆందోళన

తమిళనాడులో అంబేడ్కర్​ విగ్రహ కూల్చివేతను నిరసిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లెలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి. నిందితులను అరెస్ట్​ చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Aug 26, 2019, 4:32 PM IST

అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై దళితుల ఆందోళన
అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఆందోళన

తమిళనాడులో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతపై చిత్తూరు జిల్లా మదనపల్లెలో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమల సుదర్శన్ కోరారు.

ఇదీ చూడండి: మంచినీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నా

అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఆందోళన

తమిళనాడులో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతపై చిత్తూరు జిల్లా మదనపల్లెలో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమల సుదర్శన్ కోరారు.

ఇదీ చూడండి: మంచినీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నా

Intro:ATP:- అనంతపురం జిల్లా, రాయదుర్గంలో మహా న్యూస్ విలేకరి పై దాడి చేసిన ఈ అంశాన్ని ఖండిస్తూ అనంతపురంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా ఎస్పీ కార్యక్రమం వరకు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జర్నలిస్టులపై దాడులు జరగకుండా తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.


Body:విలేకరి పై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బైట్....సత్య యేసుబాబు. ఎస్పీ, అనంతపురం జిల్లా.


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.