ETV Bharat / state

5K RUN: పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని '5కే రన్'

author img

By

Published : Oct 31, 2021, 2:08 PM IST

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఎంబీఏ విభాగం 5కే రన్ నిర్వహించింది. పర్యావరణాన్ని రక్షిస్తూ.. దీపాలతో దీపావళిని జరుపుకోవాలనేది తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

5K run
5K run

దీపాలతో దీపావళి జరుపుకోవాలని 5కే రన్

పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలంటూ తిరుపతి ఎస్వీయూ ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మార్​పల్లి కూడలి వరకు సాగిన 5కే రన్​ను ఎస్వీయూ ఉపకులపతి రాజారెడ్డి ప్రారంభించారు. దీపావళిని పర్యావరణ కాలుష్యరహితంగా చేసుకోవాలన్న ఆలోచనతో విద్యార్థులు 5కే రన్ ఏర్పాటు చేయడాన్ని వీసీ అభినందించారు. పర్యావరణాన్ని రక్షిస్తూ.. దీపాలతో దీపావళిని జరుపుకోవాలనేది తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

దీపాలతో దీపావళి జరుపుకోవాలని 5కే రన్

పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలంటూ తిరుపతి ఎస్వీయూ ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మార్​పల్లి కూడలి వరకు సాగిన 5కే రన్​ను ఎస్వీయూ ఉపకులపతి రాజారెడ్డి ప్రారంభించారు. దీపావళిని పర్యావరణ కాలుష్యరహితంగా చేసుకోవాలన్న ఆలోచనతో విద్యార్థులు 5కే రన్ ఏర్పాటు చేయడాన్ని వీసీ అభినందించారు. పర్యావరణాన్ని రక్షిస్తూ.. దీపాలతో దీపావళిని జరుపుకోవాలనేది తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి

నిరపాయంగా 'హరిత' టపాసులు- ఆహ్లాద దీపావళికి బాటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.