ETV Bharat / state

ఈటీవీభారత్ ఎఫెక్ట్: పంటనష్టం వివరాలు నమోదు

author img

By

Published : Dec 3, 2020, 10:23 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నివర్ ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టాలను నమోదు చేయటంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని... 'ఈటీవీభారత్'​లో వచ్చిన వార్తలకు వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. రైతుల సమక్షంలోనే నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకున్నారు.

భారత్ ఎఫెక్ట్: నివర్​తో దెబ్బతిన్న పంటల నష్టాల వివరాలు నమోదు
భారత్ ఎఫెక్ట్: నివర్​తో దెబ్బతిన్న పంటల నష్టాల వివరాలు నమోదు


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో నివర్ ప్రభావంతో వేల ఎకరాలు నీటిలో మునిగిపోయాయి. ఎందుకు పనికిరాకుండా పోయాయి. నష్టాలను నమోదు చేయటంలో అధికారులు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం వచ్చింది. ఈ విషయంపై 'ఈటీవీభారత్'​లో కథనం వచ్చింది. స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతుల సమక్షంలోనే నష్టం వివరాలను నమోదు చేస్తున్నారు.

ఇవీ చదవండి


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో నివర్ ప్రభావంతో వేల ఎకరాలు నీటిలో మునిగిపోయాయి. ఎందుకు పనికిరాకుండా పోయాయి. నష్టాలను నమోదు చేయటంలో అధికారులు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం వచ్చింది. ఈ విషయంపై 'ఈటీవీభారత్'​లో కథనం వచ్చింది. స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతుల సమక్షంలోనే నష్టం వివరాలను నమోదు చేస్తున్నారు.

ఇవీ చదవండి

కల్యాణి డ్యాంకు పోటెత్తుతున్న వరదనీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.