ETV Bharat / state

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Apr 5, 2020, 1:56 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో అనంతపురంలో ఉన్న జర్నలిస్టులకు ఆర్​డీటీ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేశారు. నగరంలోని ప్రెస్​క్లబ్​లో ఆర్​డీటీ సంస్థ డైరెక్టర్ రాజశేఖర్ జర్నలిస్టులకు నిత్యావసరాలను అందించారు. ఇదే కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పాల్గొని శానిటైజర్లు పంపిణీ చేశారు. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఆర్​డీటీ సంస్థ ఒక వరంలా ఉందని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు.

RDT DISTRIBUTED ESSENTIAL COMMODITIES TO JOURNALISTS IN ANANTAPUR
RDT DISTRIBUTED ESSENTIAL COMMODITIES TO JOURNALISTS IN ANANTAPUR
RDT DISTRIBUTED ESSENTIAL COMMODITIES TO JOURNALISTS IN ANANTAPUR
ఎమ్మెల్యే పంపిణీ చేసిన శానిటైజర్లు

RDT DISTRIBUTED ESSENTIAL COMMODITIES TO JOURNALISTS IN ANANTAPUR
ఎమ్మెల్యే పంపిణీ చేసిన శానిటైజర్లు

ఇదీ చదవండి: రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.