అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దొంగతనం జరిగింది. పద్మావతి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్దురాలు అరవకుండా చేయి అడ్డుపెట్టి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. స్థానికుల సహాయంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంట్లోకి చొరబడి.. వృద్దురాలి మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ
ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి.. ఓ దొంగ గొలుసు లాక్కెళ్లిన ఘటన కదిరి పట్టణంలో జరిగింది. స్థానికుల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
![ఇంట్లోకి చొరబడి.. వృద్దురాలి మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ వృద్దురాలు మెడలోంచి బంగారు గొలుసును లాకెళ్లిన దొంగ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9514710-923-9514710-1605104426340.jpg?imwidth=3840)
వృద్దురాలు మెడలోంచి బంగారు గొలుసును లాకెళ్లిన దొంగ
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దొంగతనం జరిగింది. పద్మావతి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్దురాలు అరవకుండా చేయి అడ్డుపెట్టి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. స్థానికుల సహాయంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీచదవండి