ETV Bharat / state

ఇంట్లోకి చొరబడి.. వృద్దురాలి మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ

author img

By

Published : Nov 11, 2020, 8:17 PM IST

ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి.. ఓ దొంగ గొలుసు లాక్కెళ్లిన ఘటన కదిరి పట్టణంలో జరిగింది. స్థానికుల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వృద్దురాలు మెడలోంచి బంగారు గొలుసును లాకెళ్లిన దొంగ
వృద్దురాలు మెడలోంచి బంగారు గొలుసును లాకెళ్లిన దొంగ

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దొంగతనం జరిగింది. పద్మావతి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్దురాలు అరవకుండా చేయి అడ్డుపెట్టి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. స్థానికుల సహాయంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దొంగతనం జరిగింది. పద్మావతి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్దురాలు అరవకుండా చేయి అడ్డుపెట్టి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. స్థానికుల సహాయంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీచదవండి

అధికారిక లాంఛనాలతో వీరజవాన్​ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.