అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రభాకర్ రెడ్డి, సతీమణి ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి.. తాడిపత్రిలోని 24వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాడిపత్రిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి
పురపాలక ఎన్నికల్లో భాగంగా.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
![తాడిపత్రిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ex mla jc prabakar reddy casted his vote along with family at tadipatri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10949129-722-10949129-1615370010922.jpg?imwidth=3840)
తాడిపత్రిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రభాకర్ రెడ్డి, సతీమణి ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి.. తాడిపత్రిలోని 24వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి: