ETV Bharat / elections

తాడిపత్రిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి

author img

By

Published : Mar 10, 2021, 4:21 PM IST

పురపాలక ఎన్నికల్లో భాగంగా.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ex mla jc prabakar reddy casted his vote along with family at tadipatri
తాడిపత్రిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి


అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రభాకర్ రెడ్డి, సతీమణి ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి.. తాడిపత్రిలోని 24వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.


అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రభాకర్ రెడ్డి, సతీమణి ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి.. తాడిపత్రిలోని 24వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదీ చదవండి:

'నా ఓటెక్కడ..?' డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు మిస్సింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.