ETV Bharat / city

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

author img

By

Published : Feb 24, 2021, 9:46 PM IST

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వీఆర్వో, మరో యువకుడు మృతిచెందారు.

vro dead in road accident
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో, యువకుడు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. ఎచ్చెర్ల మండలం తోటపాలెం వీఆర్వోగా పని చేస్తున్న బలివాడ ధనుంజయరావు(48)ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వగ్రామం లావేరు మండలం లక్ష్మీపురం నుంచి.. విధులు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు.

మరో ప్రమాదంలో యువకుడు మృతి..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జాతీయ రహదారి సింహాద్వారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. విశాఖపట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఇతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి...

వేణుగోపాలుడి సేవలో... తరించిన జనం!

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. ఎచ్చెర్ల మండలం తోటపాలెం వీఆర్వోగా పని చేస్తున్న బలివాడ ధనుంజయరావు(48)ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వగ్రామం లావేరు మండలం లక్ష్మీపురం నుంచి.. విధులు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు.

మరో ప్రమాదంలో యువకుడు మృతి..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జాతీయ రహదారి సింహాద్వారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. విశాఖపట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఇతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి...

వేణుగోపాలుడి సేవలో... తరించిన జనం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.