ETV Bharat / city

మంచి స్నేహితుడిని కోల్పోయా: రోశయ్య

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి మృతిపై మాజీ గవర్నర్ రోశయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన చెందారు.

author img

By

Published : Jul 28, 2019, 8:18 PM IST

Rosaiah reaction on jaipal reddy death
మంచి స్నేహితుడిని కోల్పోయా: రోశయ్య

కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఆవేదన చెందారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయినట్లు చెప్పారు. ఇటీవలే జైపాల్ రెడ్డితో మాట్లాడానని... త్వరలో ఆయనను కలవాలనుకున్నాననీ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంచి స్నేహితుడిని కోల్పోయా: రోశయ్య

కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఆవేదన చెందారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయినట్లు చెప్పారు. ఇటీవలే జైపాల్ రెడ్డితో మాట్లాడానని... త్వరలో ఆయనను కలవాలనుకున్నాననీ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి...

దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి: లోకేష్ సవాల్

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

పదవ తరగతి పరీక్షలో అత్యధిక గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహమతులు.

ఉరవకొండ నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షలో అత్యధిక గ్రేడ్లు సాధించిన తొలి 12 మంది వాల్మీకి విద్యార్థులకు వాల్మీకి ప్రతిభ పురస్కారం అవార్డును, సర్టిఫికెట్, మేమేంటోను అందించారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి ఎంప్లాయిస్ & ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఉరవకొండ వాల్మీకి కల్యాణ మండపంలో విద్యార్థులకు వీటిని ప్రధానం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలని, ముందుకు ఎటువంటి సహాయం కావాలి అన్న మా తరపున చేస్తామని వాల్మీకి ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు.


Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 28-07-2019
sluge : ap_atp_72_28_valmiki_prathibha_awards_av_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.