ETV Bharat / city

ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం మరోసారి కోరతారు: సజ్జల

author img

By

Published : Oct 5, 2020, 5:57 PM IST

అపెక్స్ కౌన్సిల్ భేటీలో కృష్ణా నది నీటిపై మనకు ఉన్న హక్కు ను తెలియజేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొవిడ్ సమయం లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని.. ప్రతేక ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని సీఎం కోరతారని తెలిపారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం మరోసారి కోరతారు: సజ్జల
ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం మరోసారి కోరతారు: సజ్జల

అపెక్స్ కౌన్సిల్​ భేటీలో రాయలసీమ ప్రాజెక్టులపై వివరిస్తామని సజ్జల తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం మరోసారి ప్రధానిని కోరతారని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చాలని.. రాష్ట్రానికి ప్రత్యేక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని అడుగుతారని వెల్లడించారు. డీజీపీకి చంద్రబాబు ఎందుకు లేఖలు రాస్తున్నారో అర్థం కావడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.

అపెక్స్ కౌన్సిల్​ భేటీలో రాయలసీమ ప్రాజెక్టులపై వివరిస్తామని సజ్జల తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం మరోసారి ప్రధానిని కోరతారని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చాలని.. రాష్ట్రానికి ప్రత్యేక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని అడుగుతారని వెల్లడించారు. డీజీపీకి చంద్రబాబు ఎందుకు లేఖలు రాస్తున్నారో అర్థం కావడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: రేపటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.