ETV Bharat / city

బేడ, బుడగ జంగాలకు ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రంలోని పలు కులాల సర్టిఫికెట్ల వివాదాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జేసీ శర్మకు ఈ కమిషన్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Sep 5, 2019, 6:43 PM IST

ఏపీ లోగో

రాష్ట్ర ప్రభుత్వం బేడ, బుడగ జంగాలను ఎస్టీల్లో చేర్చే అంశంపై ఏక సభ్య కమిషన్​ను నియమించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జేసీ శర్మ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని బెంతో, ఒరియా కులాలకు ఎస్టీ సర్టిఫికెట్‌ జారీ అంశాన్నీ పరిశీలించనుంది. కమిషన్ ఏర్పాటుతో పాటు విధివిధానాలు ఖరారు చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం బేడ, బుడగ జంగాలను ఎస్టీల్లో చేర్చే అంశంపై ఏక సభ్య కమిషన్​ను నియమించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జేసీ శర్మ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని బెంతో, ఒరియా కులాలకు ఎస్టీ సర్టిఫికెట్‌ జారీ అంశాన్నీ పరిశీలించనుంది. కమిషన్ ఏర్పాటుతో పాటు విధివిధానాలు ఖరారు చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Intro:నేత్రదానం చేయండి మరొకరికి కంటి చూపునివ్వండి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి....

శింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామజిక ఆరోగ్య కేంద్రంలో 34 వ జాతీయ నేత్రదానం పక్షోత్సవాలు గోడపత్రిక విడుదల చేసారు. మనం చనిపోయిన తర్వాత నేత్రదానం చేయడం వల్ల మరొకరికి కంటి చూపునిచ్చినవల్లమవుతం, అందరికంటే ముందుగా నాపేరు నమోదు చేసుకోమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నేత్రదాన అప్లికేషన్పై సంతకంచేసి రిజిస్టర్ లో పెరు నమోదు చేసుకోమన్నారు. మరికొందరికి ఆదర్శంగా నిలిచారు.


Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.