ETV Bharat / city

రంగుల లోకంలో వైకాపా విహరిస్తోంది : అయ్యన్న - వైసీపీ రంగుల ఇష్యూ

వైకాపా రంగుల లోకంలో విహరిస్తోందని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తెదేపా ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్​ తెస్తే వాటిని తీసేసిన వైకాపా ప్రభుత్వం.. రంగులు వేయడానికి, తీయడానికి కోట్లు వృధా చేసిందని ఆరోపించారు.

ayyana-patrudu
ayyana-patrudu
author img

By

Published : Oct 10, 2020, 5:19 PM IST

Updated : Oct 10, 2020, 6:19 PM IST

తెదేపా పేదవాడి కడుపు చూసి పథకాలు తెస్తే... వైకాపా ప్రభుత్వం రంగుల లోకంలో విహరిస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

  • పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి @ncbn అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన @ysjagan రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు.మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు.

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పేదలకు రూ.5తో అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని తీసేసిన సీఎం జగన్ రంగులు వేయడానికి, తీయటానికి రూ.4000 కోట్లు వృధా చేశారు" అని ట్విట్టర్​లో అయ్యన్న విమర్శించారు.

ఇదీ చదవండి:

'మళ్లీ పుట్టిన గాంధీ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి'

తెదేపా పేదవాడి కడుపు చూసి పథకాలు తెస్తే... వైకాపా ప్రభుత్వం రంగుల లోకంలో విహరిస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

  • పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి @ncbn అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన @ysjagan రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు.మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు.

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పేదలకు రూ.5తో అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని తీసేసిన సీఎం జగన్ రంగులు వేయడానికి, తీయటానికి రూ.4000 కోట్లు వృధా చేశారు" అని ట్విట్టర్​లో అయ్యన్న విమర్శించారు.

ఇదీ చదవండి:

'మళ్లీ పుట్టిన గాంధీ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి'

Last Updated : Oct 10, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.