ETV Bharat / city

2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారులను అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ గా గుర్తింపు

2012 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ గా రాష్ట్రప్రభుత్వం గుర్తింపునిచ్చింది . అదనపు కార్యదర్శుల హోదాను ఇస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.

author img

By

Published : Jan 1, 2021, 7:10 AM IST

State Government
2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారులను అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ గా గుర్తింపు

రాష్ట్ర కేడర్ లోని 2012 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ గా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు కార్యదర్శుల హోదాను ఇస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. ఐఎఎస్ అధికారులు మల్లిఖార్జున, విజయరామరాజు, ప్రసన్న వెంకటేశ్, నాగలక్ష్మి, పీఎస్ గిరీష, మనజిల్ జిలాని సమూన్ లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఉత్తర్వులను జారీ చేశారు

రాష్ట్ర కేడర్ లోని 2012 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ గా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు కార్యదర్శుల హోదాను ఇస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. ఐఎఎస్ అధికారులు మల్లిఖార్జున, విజయరామరాజు, ప్రసన్న వెంకటేశ్, నాగలక్ష్మి, పీఎస్ గిరీష, మనజిల్ జిలాని సమూన్ లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఉత్తర్వులను జారీ చేశారు

ఇదీ చదవండీ...జస్టిస్ రాకేశ్ కుమార్ సేవలు శ్లాఘనీయం : హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.