రాష్ట్ర కేడర్ లోని 2012 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ గా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు కార్యదర్శుల హోదాను ఇస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. ఐఎఎస్ అధికారులు మల్లిఖార్జున, విజయరామరాజు, ప్రసన్న వెంకటేశ్, నాగలక్ష్మి, పీఎస్ గిరీష, మనజిల్ జిలాని సమూన్ లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఉత్తర్వులను జారీ చేశారు
ఇదీ చదవండీ...జస్టిస్ రాకేశ్ కుమార్ సేవలు శ్లాఘనీయం : హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి