ETV Bharat / city

గుర్తుంచుకోండి.. ఓటు వేయటం అందరి బాధ్యత: ఎస్ఈసీ - sec nimmagadda updates

మున్సిపల్ ఎన్నికల్లో పట్టణవాసులు.. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

sec nimmagadda
ఎస్ఈసీ
author img

By

Published : Mar 9, 2021, 8:41 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ప్రజలంతా పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలు ఓటు వేయటాన్ని తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేశామన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.