ETV Bharat / city

జగన్ దిల్లీ పర్యటనపై లోకేశ్ ఒపీనియన్ పోల్

author img

By

Published : Jan 19, 2021, 6:52 PM IST

సీఎం జగన్ దిల్లీ పర్యటనపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి...దిల్లీ పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకంటూ నాలుగు ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు ట్విటర్​లో ఒపీనియన్ పోల్ చేపట్టారు.

నారా లోకేశ్
nara lokesh opens opinion poll on twitter

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నలు సంధించారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి తానే తలదించుకుని దిల్లీ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు.

ఒపీనియన్ పోల్​లోని ప్రశ్నలు...

1) ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి తనపై ఉన్న 31 కేసుల విచారణ జాప్యానికి

2) రివర్స్ టెండరింగ్​లో బాబాయ్ మర్డర్​ని గుండెపోటుగా చిత్రీకరించడానికి

3) మూడురాజ‌ధానుల పేరుతో అమరావతిని అంతం చేయడానికి

4) 151 దేవాలయాలపై జగన్​రెడ్డి చేసిన దండయాత్ర ఆధారాలు బయటపెట్టొద్దని వేడుకోవడానికి

lokesh
నారా లోకేశ్ ట్వీట్

ఇదీ చదవండి: దారుణం: కత్తితో ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నలు సంధించారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి తానే తలదించుకుని దిల్లీ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు.

ఒపీనియన్ పోల్​లోని ప్రశ్నలు...

1) ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి తనపై ఉన్న 31 కేసుల విచారణ జాప్యానికి

2) రివర్స్ టెండరింగ్​లో బాబాయ్ మర్డర్​ని గుండెపోటుగా చిత్రీకరించడానికి

3) మూడురాజ‌ధానుల పేరుతో అమరావతిని అంతం చేయడానికి

4) 151 దేవాలయాలపై జగన్​రెడ్డి చేసిన దండయాత్ర ఆధారాలు బయటపెట్టొద్దని వేడుకోవడానికి

lokesh
నారా లోకేశ్ ట్వీట్

ఇదీ చదవండి: దారుణం: కత్తితో ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.