ETV Bharat / city

రాజధాని తరలింపుపై 10రోజుల్లో సమాధానం ఇవ్వండి: హైకోర్టు

కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పది రోజుల్లో అఫిడవిట్​ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

author img

By

Published : Apr 24, 2020, 12:58 PM IST

Updated : Apr 24, 2020, 1:04 PM IST

case on executive capital to vishakapatnam
కార్యనిర్వాహక రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ

కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం...10 రోజుల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 10 రోజులకు వాయిదా వేసింది.

కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం...10 రోజుల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 10 రోజులకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: రెడ్​జోన్ ప్రాంతాలపై నిఘా కోసం మరో యాప్: డీజీపీ

Last Updated : Apr 24, 2020, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.