కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం...10 రోజుల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 10 రోజులకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: రెడ్జోన్ ప్రాంతాలపై నిఘా కోసం మరో యాప్: డీజీపీ