ETV Bharat / city

మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా - మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా

ఈ నెల 22 వ తేదీన జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి భేటీ ఈ నెల 29వ తేదీన ఉంటుందని సీఎస్ కార్యాలయం తెలిపింది.

మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా
మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా
author img

By

Published : Apr 10, 2021, 6:38 AM IST

ఈ నెల 22 వ తేదిన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 29 వ తేదీకి వాయిదా పడింది. మంత్రి వర్గ సమావేశం ఈ నెల 29 న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ మేరకు వివిధ శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయం నుంచి శుక్రవారం సమాచారం అందింది.

ఇదీ చదవండి:

ఈ నెల 22 వ తేదిన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 29 వ తేదీకి వాయిదా పడింది. మంత్రి వర్గ సమావేశం ఈ నెల 29 న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ మేరకు వివిధ శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయం నుంచి శుక్రవారం సమాచారం అందింది.

ఇదీ చదవండి:

ఆ విషయంలో మేమేమీ చేయలేం: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.