ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు

author img

By

Published : Dec 28, 2020, 4:51 PM IST

తెలంగాణలో కొత్తగా 205 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఇద్దరు మృతి చెందటంతో మొత్తం మరణాల సంఖ్య 1,533కు చేరింది.

telangana
telangana

తెలంగాణలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 1,533 మంది మరణించారు.

కొత్తగా కోలుకున్న 551 మందితో కలిపి 2,77,304 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 6,231 యాక్టివ్ కేసులు ఉండగా... 4,136 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 54 కొవిడ్​ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 1,533 మంది మరణించారు.

కొత్తగా కోలుకున్న 551 మందితో కలిపి 2,77,304 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 6,231 యాక్టివ్ కేసులు ఉండగా... 4,136 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 54 కొవిడ్​ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:

'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్​కు చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.