ETV Bharat / bharat

CID filed PT warrant against Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 6:18 PM IST

Updated : Sep 19, 2023, 6:40 PM IST

CID filed PT
CID filed PT

18:13 September 19

ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

CID filed PT warrant against Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కోంటూ సీఐడీ పీటీ వారంట్ దాఖలు చేసింది. స్థానిక ఏసీబీ కోర్టులోనే ఈ పిటిషన్ ను సీఐడీ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని పేర్కోంటూ చంద్రబాబు పై అభియోగం మోపింది. 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సీఐడీ 19 మందిపై అభియోగాలు మోపింది. టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ పేర్కోంది. టెరాసాఫ్ట్ కు 121కోట్ల రూపాయల మేర అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లబ్దికలిగించిందని పేర్కోంటూ సీఐడీ ఈ పీటీ వారంట్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

18:13 September 19

ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

CID filed PT warrant against Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కోంటూ సీఐడీ పీటీ వారంట్ దాఖలు చేసింది. స్థానిక ఏసీబీ కోర్టులోనే ఈ పిటిషన్ ను సీఐడీ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని పేర్కోంటూ చంద్రబాబు పై అభియోగం మోపింది. 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సీఐడీ 19 మందిపై అభియోగాలు మోపింది. టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ పేర్కోంది. టెరాసాఫ్ట్ కు 121కోట్ల రూపాయల మేర అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లబ్దికలిగించిందని పేర్కోంటూ సీఐడీ ఈ పీటీ వారంట్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Last Updated : Sep 19, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.