ETV Bharat / bharat

ఎల్​ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత

author img

By

Published : Sep 1, 2020, 3:29 PM IST

గత నెల 30న.. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను భారత సైన్యం గుర్తించింది. యుద్ధ సామాగ్రిని దుండగులు పాకిస్థాన్​ నుంచి భారత్​కు అక్రమంగా తరలిస్తున్నట్టు సైన్యం అనుమానించి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఆయుధాలను తాజాగా స్వాధీనం చేసుకుంది.

movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఎల్​ఓసీ వెంబడి అనుమానాస్పద కదలికలు- అందుకేనా?

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని రామ్​పుర్​ సెక్టర్​ వద్ద ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కొందరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో తిరుగుతుండటాన్ని భారత సైన్యానికి చెందిన చినార్​ కార్ప్స్​ గుర్తించింది. గత నెల 30న జరిగిన ఈ ఘటనలో.. సరిహద్దుకు దగ్గరల్లో ఉన్న ఓ గ్రామం నుంచి దుండగులు భారత భూభాగంలోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఎల్​ఓసీ వెంబడి అనుమానాస్పద కదలికలు- అందుకేనా?

యుద్ధానికి ఉపయోగపడే సామాగ్రి, పరికరాలను.. ఎల్​ఓసీ వెంబడి ఉండే గుర్తుతెలియన స్థావరాల్లో వదిలి వేయడం వీరి పనిగా సైన్యం భావించి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో తుపాకులను స్వాధీనం చేసుకుంది సైన్యం.

movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఆయుధాలు పెట్టి ఉన్న ప్రాంతం
movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఆయుధాలు పెట్టి ఉన్న ప్రాంతం
movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
సైన్యం స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

పాకిస్థాన్​ సైన్యం సహాయంతోనే జమ్ముకశ్మీర్​లోకి ఆయుధాలను అక్రమంగా తరలించేందుకు ఉగ్రమూకలు చేస్తున్న దుశ్చర్యలకు ఈ తాజాగా ఘటన అద్దంపడుతోందని చినార్​ కార్ప్స్​ వెల్లడించింది. వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎల్​ఓసీ వెంబడి పటిష్ట భద్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని రామ్​పుర్​ సెక్టర్​ వద్ద ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కొందరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో తిరుగుతుండటాన్ని భారత సైన్యానికి చెందిన చినార్​ కార్ప్స్​ గుర్తించింది. గత నెల 30న జరిగిన ఈ ఘటనలో.. సరిహద్దుకు దగ్గరల్లో ఉన్న ఓ గ్రామం నుంచి దుండగులు భారత భూభాగంలోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఎల్​ఓసీ వెంబడి అనుమానాస్పద కదలికలు- అందుకేనా?

యుద్ధానికి ఉపయోగపడే సామాగ్రి, పరికరాలను.. ఎల్​ఓసీ వెంబడి ఉండే గుర్తుతెలియన స్థావరాల్లో వదిలి వేయడం వీరి పనిగా సైన్యం భావించి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో తుపాకులను స్వాధీనం చేసుకుంది సైన్యం.

movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఆయుధాలు పెట్టి ఉన్న ప్రాంతం
movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఆయుధాలు పెట్టి ఉన్న ప్రాంతం
movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
సైన్యం స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

పాకిస్థాన్​ సైన్యం సహాయంతోనే జమ్ముకశ్మీర్​లోకి ఆయుధాలను అక్రమంగా తరలించేందుకు ఉగ్రమూకలు చేస్తున్న దుశ్చర్యలకు ఈ తాజాగా ఘటన అద్దంపడుతోందని చినార్​ కార్ప్స్​ వెల్లడించింది. వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎల్​ఓసీ వెంబడి పటిష్ట భద్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.