ETV Bharat / bharat

కరోనా విజృంభణ: దేశంలో 6 లక్షలు దాటిన కేసులు

author img

By

Published : Jul 2, 2020, 9:47 AM IST

Updated : Jul 2, 2020, 10:02 AM IST

కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. ఇప్పటివరకు 19 వేల 148 మంది మరణించారు. ఒక్కరోజులోనే మరో 434 మంది కొవిడ్​కు బలయ్యారు.

corona-toll-in-india-rises-to
దేశంలో మరో 19,148 కేసులు

దేశంలో కరోనా కేసులు 6 లక్షలు దాటాయి. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 19 వేల 148 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

corona toll in india rises to
కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. వీరిలో 8053 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 94,049కి చేరగా.. 1264 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 52,926 మంది కోలుకున్నారు.
  • గుజరాత్​లో 1869, దిల్లీలో 2,803 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు.

ఇదీ చూడండి:అమెరికాలో ఒక్కరోజే 52 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 6 లక్షలు దాటాయి. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 19 వేల 148 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

corona toll in india rises to
కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. వీరిలో 8053 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 94,049కి చేరగా.. 1264 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 52,926 మంది కోలుకున్నారు.
  • గుజరాత్​లో 1869, దిల్లీలో 2,803 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు.

ఇదీ చూడండి:అమెరికాలో ఒక్కరోజే 52 వేల కరోనా కేసులు

Last Updated : Jul 2, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.