ETV Bharat / bharat

ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : May 2, 2020, 8:50 AM IST

Updated : May 2, 2020, 11:34 AM IST

corona cases
ఒక్కరోజులో అత్యధిక కేసులు

09:11 May 02

ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా విస్తరణ ఇలా..

దేశంలో కరోనా వైరస్​ కేసులు శుక్రవారం భారీసంఖ్యలో పెరిగాయి. ఒక్కరోజులోనే 2293 మంది వైరస్​ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల పరంగా ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్​లో మొత్తం కేసులు 37 వేల 336కు చేరాయి. ఇప్పటివరకు 1218 మరణించారు. మొత్తం 9950 మంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 26 వేల 167గా ఉన్నాయి.  

మహారాష్ట్రలో కేసులు 11 వేల 506కు చేరగా.. 485 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్​లో 236, మధ్యప్రదేశ్​లో 145 మంది చనిపోయారు.  

ఆంధ్రప్రదేశ్​లో 1463, తెలంగాణలో 1039 మంది కరోనా బారిన పడ్డారు. ఈ రాష్ట్రాల్లో వరుసగా 33, 26 మంది చొప్పున వైరస్​కు బలయ్యారు.  

08:48 May 02

దేశంలో ఒక్కరోజులోనే 2293 కరోనా కేసులు

corona cases in india
దేశంలో కరోనా వివరాలు

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2293 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 37336
  • యాక్టివ్ కేసులు      : 26167
  • మరణాలు            : 1218
  • కోలుకున్నవారు     : 9950
  • వలస వెళ్లిన వారు  : 1

09:11 May 02

ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా విస్తరణ ఇలా..

దేశంలో కరోనా వైరస్​ కేసులు శుక్రవారం భారీసంఖ్యలో పెరిగాయి. ఒక్కరోజులోనే 2293 మంది వైరస్​ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల పరంగా ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్​లో మొత్తం కేసులు 37 వేల 336కు చేరాయి. ఇప్పటివరకు 1218 మరణించారు. మొత్తం 9950 మంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 26 వేల 167గా ఉన్నాయి.  

మహారాష్ట్రలో కేసులు 11 వేల 506కు చేరగా.. 485 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్​లో 236, మధ్యప్రదేశ్​లో 145 మంది చనిపోయారు.  

ఆంధ్రప్రదేశ్​లో 1463, తెలంగాణలో 1039 మంది కరోనా బారిన పడ్డారు. ఈ రాష్ట్రాల్లో వరుసగా 33, 26 మంది చొప్పున వైరస్​కు బలయ్యారు.  

08:48 May 02

దేశంలో ఒక్కరోజులోనే 2293 కరోనా కేసులు

corona cases in india
దేశంలో కరోనా వివరాలు

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2293 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 37336
  • యాక్టివ్ కేసులు      : 26167
  • మరణాలు            : 1218
  • కోలుకున్నవారు     : 9950
  • వలస వెళ్లిన వారు  : 1
Last Updated : May 2, 2020, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.