ETV Bharat / snippets

జీడిమెట్లలో విషాదం - ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 10:00 AM IST

Husband And Wife Committed Suicide
Husband And Wife Committed Suicide (ETV Bharat)

Husband And Wife Committed Suicide With Children In Hyderabad : హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భార్యాభర్తలు వెంకటేశ్‌ (40), వర్షిణి (33), వారి పిల్లలు రిషికాంత్ (11), విహంత్ (3)గా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Husband And Wife Committed Suicide With Children In Hyderabad : హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భార్యాభర్తలు వెంకటేశ్‌ (40), వర్షిణి (33), వారి పిల్లలు రిషికాంత్ (11), విహంత్ (3)గా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.