Elephants Wandering Vizianagaram District : విజయనగరం జిల్లాలో గజరాజుల సంచారం కలకలం రేపింది. వంగర మండలంలోని వీవీఆర్ పేట, రాజులుగుమ్మడ గ్రామాల్లోకి ఆరు ఏనుగులు ప్రవేశించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు తోటల్లోకి అవి ప్రవేశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు వారు జంకుతున్నారు. దీనిపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఏనుగుల బారి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఏనుగుల హల్చల్- భయాందోళనలో ప్రజలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 12:08 PM IST
Elephants Wandering Vizianagaram District : విజయనగరం జిల్లాలో గజరాజుల సంచారం కలకలం రేపింది. వంగర మండలంలోని వీవీఆర్ పేట, రాజులుగుమ్మడ గ్రామాల్లోకి ఆరు ఏనుగులు ప్రవేశించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు తోటల్లోకి అవి ప్రవేశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు వారు జంకుతున్నారు. దీనిపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఏనుగుల బారి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.