T20 World Cup 2024 Team India : టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ హరీకేన్ కారణంగా బార్బడస్లో చిక్కుకున్న టీమ్ఇండియా ఇప్పుడు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైంది. అక్కడున్న అడ్డంకులన్నీ తొలిగాక, బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్లో బార్బడోస్ నుంచి రోహిత్ సేన దిల్లీకి బయలుదేరింది. వీరితో పాటు భారత్కు చెందిన మీడియా ప్రతినిథులు కూడా ఉన్నారు.
చార్డెట్ ఫ్లైట్లో పయనమైన టీమ్ఇండియా - మోదీ స్పెషల్ మీటింగ్
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jul 3, 2024, 2:54 PM IST
|Updated : Jul 3, 2024, 4:07 PM IST
![చార్డెట్ ఫ్లైట్లో పయనమైన టీమ్ఇండియా - మోదీ స్పెషల్ మీటింగ్ T20 World Cup 2024 Team india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21858685-thumbnail-16x9-modi.jpg?imwidth=3840)
ఎయిర్ ఇండియాకు చెందిన ఈ ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఇండియాకు చేరుకుంటుందని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.
ఇదిలా ఉండగా, టీమ్ ఇండియా ఆటగాళ్లను రేపు (జూన్ 4) ప్రధాని మోదీ కలవనున్నారు. దిల్లీకి చేరుకున్న రోహిత్ సేనను ఉదయం 11 గంటలకు సమావేశమై అభినందించనున్నారు.
T20 World Cup 2024 Team India : టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ హరీకేన్ కారణంగా బార్బడస్లో చిక్కుకున్న టీమ్ఇండియా ఇప్పుడు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైంది. అక్కడున్న అడ్డంకులన్నీ తొలిగాక, బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్లో బార్బడోస్ నుంచి రోహిత్ సేన దిల్లీకి బయలుదేరింది. వీరితో పాటు భారత్కు చెందిన మీడియా ప్రతినిథులు కూడా ఉన్నారు.
ఎయిర్ ఇండియాకు చెందిన ఈ ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఇండియాకు చేరుకుంటుందని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.
ఇదిలా ఉండగా, టీమ్ ఇండియా ఆటగాళ్లను రేపు (జూన్ 4) ప్రధాని మోదీ కలవనున్నారు. దిల్లీకి చేరుకున్న రోహిత్ సేనను ఉదయం 11 గంటలకు సమావేశమై అభినందించనున్నారు.