ETV Bharat / snippets

చార్డెట్​ ఫ్లైట్​లో పయనమైన టీమ్ఇండియా - మోదీ స్పెషల్ మీటింగ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 2:54 PM IST

Updated : Jul 3, 2024, 4:07 PM IST

T20 World Cup 2024 Team india
T20 World Cup 2024 Team india (Associated Press, ANI)

T20 World Cup 2024 Team India : టీ20 ప్రపంచకప్​ ముగిసినప్పటికీ హరీకేన్ కారణంగా బార్బడస్​లో చిక్కుకున్న టీమ్ఇండియా ఇప్పుడు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైంది. అక్కడున్న అడ్డంకులన్నీ తొలిగాక, బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి రోహిత్​ సేన దిల్లీకి బయలుదేరింది. వీరితో పాటు భారత్​కు చెందిన మీడియా ప్రతినిథులు కూడా ఉన్నారు.

ఎయిర్ ఇండియాకు చెందిన ఈ ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఇండియాకు చేరుకుంటుందని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.

ఇదిలా ఉండగా, టీమ్‌ ఇండియా ఆటగాళ్లను రేపు (జూన్ 4) ప్రధాని మోదీ కలవనున్నారు. దిల్లీకి చేరుకున్న రోహిత్​ సేనను ఉదయం 11 గంటలకు సమావేశమై అభినందించనున్నారు.

T20 World Cup 2024 Team India : టీ20 ప్రపంచకప్​ ముగిసినప్పటికీ హరీకేన్ కారణంగా బార్బడస్​లో చిక్కుకున్న టీమ్ఇండియా ఇప్పుడు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైంది. అక్కడున్న అడ్డంకులన్నీ తొలిగాక, బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి రోహిత్​ సేన దిల్లీకి బయలుదేరింది. వీరితో పాటు భారత్​కు చెందిన మీడియా ప్రతినిథులు కూడా ఉన్నారు.

ఎయిర్ ఇండియాకు చెందిన ఈ ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఇండియాకు చేరుకుంటుందని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.

ఇదిలా ఉండగా, టీమ్‌ ఇండియా ఆటగాళ్లను రేపు (జూన్ 4) ప్రధాని మోదీ కలవనున్నారు. దిల్లీకి చేరుకున్న రోహిత్​ సేనను ఉదయం 11 గంటలకు సమావేశమై అభినందించనున్నారు.

Last Updated : Jul 3, 2024, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.