LIVE : సీఈవో వికాస్‌రాజ్‌ మీడియా సమావేశం - CEO VIKASH RAJ Live On Elections

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 2:07 PM IST

Updated : Jun 1, 2024, 2:41 PM IST

thumbnail
CEO Vikas Raj Press Meet Live From Telangana State EC Office : లోక్​సభ ఎన్నికల్లో కీలక భాగమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​​ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని  ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్​ ఫోల్స్​ వెలవడే క్రమంలో నియమ నిభందనలు తెలియజేస్తున్నారు. ఎగ్జిట్ ఫోల్స్​పై సరైన సూచనలు చేస్తున్నారు. ఇవాళ్టితో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4న మొదలవుతుందని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో  3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అలానే ఓటింగ్​ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరగాలని చెబుతున్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వివరిస్తున్నారు. 
Last Updated : Jun 1, 2024, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.