Telangana Cabinet Meeting Today : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమయ్యింది. ఈ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై కేబినెట్ భేటీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలు ముఖ్య అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
తెలంగాణ కేబినెట్ కీలక భేటీ - వివిధ అంశాలపై చర్చిస్తున్న మంత్రివర్గం
కీలక అంశాలే అజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చ
Telangana Cabinet Meeting Today (ETV Bharat)
Published : 2 hours ago
Telangana Cabinet Meeting Today : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమయ్యింది. ఈ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై కేబినెట్ భేటీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలు ముఖ్య అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.