Kishan Reddy And Bandi Sanjay in Modi 3.0 Cabinet : కేంద్రమంత్రి వర్గంలో ఇద్దరు తెలంగాణ బీజేపీ నేతలకు చోటు దక్కింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కిషన్ రెడ్డికి మూడోసారి మంత్రి పదవి వరించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్కు మొదటిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టనున్నారు. వీరిద్దరికి పీఎంవో నుంచి పిలుపు రావడంతో కలిసి ఒకే కారులో దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు.
కేంద్రమంత్రి వర్గంలో కిషన్రెడ్డి, బండి సంజయ్కి చోటు - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY
Telangana Union Ministers : తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించింది. కిషన్రెడ్డి, బండి సంజయ్లను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. పీఎంవో నుంచి పిలుపు రావడంతో ఈ నేతలిద్దరు మోదీ నివాసానికి వెళ్లారు.
![కేంద్రమంత్రి వర్గంలో కిషన్రెడ్డి, బండి సంజయ్కి చోటు - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY Telangana Union Ministers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-06-2024/1200-675-21670695-thumbnail-16x9-kish-bandi.jpg?imwidth=3840)
Telangana Union Ministers (ETV Bharat)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 9, 2024, 12:50 PM IST
Kishan Reddy And Bandi Sanjay in Modi 3.0 Cabinet : కేంద్రమంత్రి వర్గంలో ఇద్దరు తెలంగాణ బీజేపీ నేతలకు చోటు దక్కింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కిషన్ రెడ్డికి మూడోసారి మంత్రి పదవి వరించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్కు మొదటిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టనున్నారు. వీరిద్దరికి పీఎంవో నుంచి పిలుపు రావడంతో కలిసి ఒకే కారులో దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు.