national

తెలంగాణకు నలుగురు యువ ట్రైనీ ఐపీఎస్‌లు

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 1:11 PM IST

CETRAL GOVT ALLOCATE TRAINEE IPS
Trainee IPS to Telangana (ETV Bharat)

Trainee IPS Officers to Telangana :తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌ అధికారులను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తెలంగాణకు జమ్మూకశ్మీర్​కు చెందిన మనన్ భట్, తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే, రాష్ట్రానికి చెందిన సాయి కిరణ్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యాదవ్ వసుంధరను కేటాయించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు హరియాణాకు చెందిన దీక్ష, ఏపీకి చెందిన బొడ్డు హేమంత్, ఏపీకి చెందిన మనీషా వంగల రెడ్డి, తమిళనాడుకు చెందిన సుష్మితలను కేటాయించారు. ఈనెల 20న నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ ఐపీఎస్ దీక్షాంత్ పరేడ్ జరగనుంది. 207 మంది ట్రైనీలు ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details