national

ETV Bharat / snippets

తల్లి మృతి - మనో వేదనతో ప్రాణం విడిచిన కుమారుడు

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 5:37 PM IST

DEATHS IN MULKNOOR VILLEGE
MOTHER AND SON DIED IN SAME DAY (ETV Bharat)

Mother And Son Deaths in Mulkanoor : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లో పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణం తట్టుకోలేక గంటల వ్యవధిలోనే కృంగుబాటుతో తన చిన్న కుమారుడు మృతి చెందాడు. అనారోగ్యంతో తల్లి శోభ (60) ఉదయం మృతి చెందగా, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చిన్న కుమారుడు సాయి కిరణ్ (28) తీవ్ర మనోవేదనతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజుల నుండి పేగు క్యాన్సర్​తో సాయికిరణ్ బాధపడుతున్నట్లు వెల్లడించారు. పండుగ పూట ఒకే రోజు కుటుంబంలో ఇద్దరి మృతితో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details