Andhra Pradesh Electricity Regulatory Commission Public Consultation :ఈ నెల 7, 8, 10 తేదీల్లో విద్యుత్ టారిఫ్ల అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు ప్రతిపాదించింది. విద్యుత్ చార్జీలు, వార్షిక ఆదాయ, వ్యయ నివేదికపై ప్రజల నుంచి ఏపీ ఈఆర్సీ (Andhra Pradesh Electricity Regulatory Commission) అభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రజల నుంచి అభ్యంతరాలు సలహాలు సూచనలను ఏపీఈఆర్సీ స్వీకరించనుంది. ఈ నెల 10 తేదీన కర్నూలులో విద్యుత్ టారిఫ్ పై ప్రజాభిప్రాయలను సేకరించించనుంది.
టారిఫ్ల అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ - ELECTRICITY REGULATORY BOARD
2025-26 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు- విద్యుత్ చార్జీలు, వార్షిక ఆదాయ, వ్యయ నివేదికపై ప్రజల నుంచి ఏపీ ఈఆర్సీ అభిప్రాయ సేకరణ
electricity_regulatory_commission_public_consultation (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2025, 2:11 PM IST